సినిమా జనం అంతా ఆసక్తిగా ఎదురు చూసే విషయం ఏదైనా ఉందా అంటే? అది ఆస్కార్ అవార్డుల కార్యక్రమం. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. హాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా నటీనటులు అందరూ జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఇక తాజాగా నయనతార సినిమా ఒకటి ఆస్కార్ బరిలో నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే
ఆస్కార పండుగ
సినీ ప్రపంచంలోనే అత్యున్నత అవార్డుగా భావించే అకాడమీ అవార్డులను ప్రతి యేడాది ఫిబ్రవరి చివరి వారంలో ఇవ్వడం ఆనవాయితీ. కానీ యేడాది (2021)లో ఈ అవార్డు వేడుకలను కరోనా మహామ్మారి కారణంగా రెండు నెలలు పాటు వాయిదా వేసి ఏప్రిల్లో అవార్డులు ప్
హీరోయిన్ గా కాదు
‘కూజంగల్’ సినిమాను నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ప్రఖ్యాత ప్రెస్టీజియస్ టైగర్ అవార్డు ఫిల్మ్ ఫెస్టివల్కు కూడా ఎంపికైంది. అలాగే 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించారు. రియలిస్టిక్ డ్రామా అయిన ఈ సినిమాలో చెల్లపండి, కరుత్తాదైయాన్ ముఖ్యపాత్రల్లో పోషించారు. పి.ఎస్. సంతోష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆస్కార్ బరిలో ఈ సినిమా అధికారికంగా ఎంపికైన నేపథ్యంలో సినిమా నిర్మాత విఘ్నేష్ శివన్ ఆస్కార్కు రెండడుగుల దూరం ఉందంటూ తన సంతోషాన్ని షేర్ చేసుకన్నారు.
షేర్ని- సర్దార్ ఉధమ్ సింగ్
ఆ సినిమాలు కూడా
వస్తుందేమో చూడాలి
- Nexon replace MMO voice actress for wearing "Girls Do Not Need a Prince" t-shirt
- Problem Implementing SAT Collision in 3D, OBB vs OBB
- brick breaker game
Oscar 2022 : బరిలో నయనతార, విఘ్నేష్ శివన్ల ‘కూజంగల్’.. ఏమేం సినిమాలు పోటీ పడ్డాయి అంటే? have 113 words, post on telugu.filmibeat.com at October 23, 2021. This is cached page on Movie News. If you want remove this page, please contact us.